కెన్యాలో 28 మంది భారతీయుల బృందం ప్రయాణిస్తున్న బస్సు లోయలోకి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. సోమవారం ఈ ప్రమాదం జరిగిందని ఖతార్లోని భారత ఎంబసీ ఎక్స్లో తెలిపింది.
జార్జియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. అందులో పనిచేస్తున్న 11 మంది భారతీయులు మృత్యువాత పడ్డారని ఆ దేశంలోని భారతీయ దౌత్య కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుడౌరీలోని పర్వత రిసార్ట
Indians Killed: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన ముగ్గురు మహిళలు మృతిచెందారు. గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ ఆ ప్రమాదంలో ప్�