Sonu Sood | ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించారు. అయితే ఈ ప్రయాణంలో రైలు లగ్జరీ సౌకర్యాలను చూసిన ఆయన, ఒక్కసారిగా తన పాత రోజులను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.
Diwali 2022 | భారత్లో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే ఇతర వాహనాలతో పోలిస్తే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో దేశంలోని రైళ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. ఇక పండగ�