ప్రతిష్ఠాత్మక అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ల పసిడి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే నలుగురు మహిళా రెజ్లర్లు స్వర్ణ పతకంతో మెరువగా, తాజాగా కాజల్ ఈ జాబితాలో చ�
ప్రతిష్ఠాత్మక అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. అదితికుమారి, నేహా, పుల్కిత్, మాన్సి తమతమ విభాగాల్లో ఫైనల్ చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకున్నారు.