200 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో లండన్ నుంచి ముంబైకి బయల్దేరిన విమానం తుర్కియేలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. గురువారం వర్జిన్ అట్లాంటిక్ విమానం వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా తుర్కియేలోని మ�
దుబాయ్లో పర్యటించాలనుకునే భారతీయులకు కొత్త కష్టాలు వచ్చా యి. ఈ నెల 8 నుంచి 14 వరకు జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్కు వెళ్లాలని చాలా మంది భారతీయులు ఉత్సాహంగా ఉన్నారు. కానీ దుబాయ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మ
తమ దేశం గుండా అమెరికాకు వలసలను అడ్డుకోవడానికి ఎల్ సాల్వెడార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా, 50కి పైగా ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రయాణికుల నుంచి వ్యాట్తో కలిపి రూ.94 వేల రుసుము వసూలు చేస్తున్నది.