బ్యాడ్మింటన్ ఏషియన్ చాంపియన్షిప్స్లో రెండో రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సింగిల్స్ విభాగంలో భారత టైటిల్ ఆశలు మోస్తున్న స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఫస్ట్ రౌండ్కే ఇంటిబాట పట్టగా ప్రణయ్�
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో భారత టైటిల్ ఆశలు మోస్తున్న మిక్స్డ్ డబుల్స్ ద్వయం ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో కపిల-�