తొమ్మిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్టు జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. వచ్చే నెల 15 నుంచి 27 వరకు లంకతో రెండు టెస్టులు ఆడేందుకు గాను భారత్ తమ దేశానికి రానుందని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) గుర�
భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా దేశవాళీల్లో దుమ్మురేపాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన పుజారా (278 బంతుల్లో 133; 14 ఫోర్లు, ఒక సిక్సర్) సూప