ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. లాస్ఎంజిల్స్(2028) వేదికగా జరిగే ఒలింపిక్స్లో కచ్చితంగా పతకం సాధిస్తానని నిఖత్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చే�
అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగ్గా రాణించేందుకు తనకు వ్యక్తిగత కోచ్ కావాలని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన నిఖత్..లీ�
ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్తో పాటు అరుంధతి చౌదరీ టోర్నీలో కనీసం కాంస్య పతక�