‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. దేశంలోని 40 శాతం మంది టీనేజర్లు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారట. ఇక ఉద్యోగులు, గృహిణులు, పెద్దవాళ్లలో స్ట్రెస్ బాధితులు అంతకు ఎక్కువే ఉ
మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో కూడా మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ డీఎంఈ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.