ఏడాది పాటు సాగే భారత జాతీయ గేయం ‘వందే మాతరం’ 150 ఏండ్ల ఉత్సవాలను శుక్రవారం ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉదయం 9.50కి పబ్లిక్ ప్రదేశాల్లో ఈ గేయాన్ని సామూహికంగా ఆలపిస్తారు.
British orchestra: ఆర్కెస్ట్రాలో జాతీయ గీతం అదిరిపోయింది. కొత్త తరహా ఇన్స్టుమెంట్స్తో జన గణ మణ సాంగ్ను రికార్డు చేశారు. గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ ఆ సాంగ్ను రికార్డింగ్ చేశారు. లండన్లో అబ్బే స్ట�