ఫ్రాన్స్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ఫెస్టివల్లో మలయాళీ చిత్రం ‘ఆల్ వీ ఇమాజైన్ యాజ్ లైట్' పోటీలో నిలిచింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో
దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న ‘ఇండియన్-2’ చిత్రంపై తాజా అప్డేట్ వెలువడింది. ఈ సినిమాను జూన్ నెలలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
పబ్జీ గేమ్లో పరిచయమైన వ్యక్తిని పెండ్లి చేసుకోవడానికి పాకిస్థాన్ నుంచి భారత్కు అక్రమంగా వచ్చిన వివాహిత సీమా హైదర్ ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టనుంది! ఉదయ్పూర్లో కొందరు ఇస్లామిక్ అతివాదుల చేత