Drunk Driving | దుబాయ్లో ఓ భారతీయుడికి అక్కడి అధికారులు షాక్ ఇచ్చారు. తాగి వాహనం నడిపినందుకుగానూ భారీగా జరిమానా విధించారు. బుర్ దుబాయ్లోని సమీప ప్రాంతంలో భారత్కు చెందిన 39ఏళ్ల వ్యక్తి మద్యం సేవించి వాహనం నడు�
భారతీయ రైల్వే నుంచి రూ.20 కోసం ఓ లాయర్ చేసిన 22 ఏండ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఏడాదికి 12% వడ్డీతో పాటు రూ.20 రీఫండ్ ఇవ్వాలని, అదేవిధంగా రూ.15 వేల పరిహారం అందించాలని రైల్వే అధికారులను కోర్టు తాజాగా ఆదేశి�