హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన సంస్కృతాంగ్ల సాహితీవేత్త ఆచార్య ఎస్ లక్ష్మణమూర్తి (86) హైదరాబాద్లో శనివారం కన్నుమూశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లకు చెందిన పెరంబుదూరు రాఘవాచార్య, తాయ�
అవును! ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అవధానుల శ్రీహరి ఫోన్ చేసి ‘మీ కవిత ‘ఇంద్రధనుస్సులు’ను ఈ సంవత్సరం జాతీయ కవి సమ్మేళనానికి తెలుగు కవితగా ఎంపిక చేశా’మన్నారు. మీరు 20వ తేదీ ముంబైకి వెళ్లి అక్కడ బహుభా
‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ.’ అని చలం మహా ప్రస్థానానికి రాసిన ముందుమాటలో చెప్తాడు. తను వ్యక్తిగతంగా వంపి ప్రపంచానికి పంచడం ఒక పద్ధతి. తన ముందు జరుగుతున్న అనేక విషయాల