ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో పతకాలే లక్ష్యంగా భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నాయి. జపాన్ వేదికగా ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న ఆసియా గేమ్స్ను దృష్టిలో పెట్టుకుని భారత కబడ్�
భారత యువ కబడ్డీ జట్టుకు కోచ్గా తెలంగాణకు చెందిన లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఎంపికయ్యారు. ఈనెల 19 నుంచి 23 దాకా బహ్రెయిన్లో జరిగే 3వ యూత్ ఆసియా గేమ్స్లో పాల్గొనబోయే భారత జట్టుకు ఆయన కోచ్గా వ్యవహరించనున�