స్వాతంత్ర అమృత మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఎగుర వేసేందుకు సర్వం సిద్ధమవుతున్నది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు 3 రోజులపాటు రేయింబవళ్లు మువ్వన్నెల జెండాలు రెపరెపలాడేందుకు వీ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న గాల్వన్ లోయలో .. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు గాల్వన్ లోయలో జాత�
భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో.. భారతదేశం మువ్వన్నెల జెండాకు 1947 లో సరిగ్గా ఇదేరోజున రాజ్యంగ సభ ఆమోదం తెలిపింది
మూడు రంగుల్లో ఉన్న జెండాకు కాంగ్రెస్ పార్టీ 1921 లో సరిగ్గా ఇదే రోజు అధికారిక గుర్తింపునిచ్చింది. స్వాతంత్ర్య వచ్చిన అనంతరం కొన్ని మార్పులతో ఇదే జెండానే భారతదేశ త్రివర్ణ పతాకంగా గుర్తించారు