దేశీయ శ్రీమంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మళ్లీ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 99.7 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో దేశీయ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో నిలిచినట్టు ఫో
ప్రధాని మోదీ పరిపాలనా కాలంలో సంపన్నులు భారీ సంఖ్యలో ఇతర దేశాలకు వలస పోవడం, తమ భారత పౌరసత్వాన్ని కూడా వదులుకోవడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్ళడం, ఉద్యోగార్థులు ఎక్కువ �