డబ్ల్యూటీటీ యూత్ కం టెండర్ చాంపియన్షిప్లో భారత యువ ప్యాడ్లర్లు సిండ్రె లా దాస్, రూపమ్ సర్దార్ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన బాలికల అండర్-17 విభాగం ఫైనల్లో సిండ్రెలా 11-3, 9-11, 11-9, 11-8తో హాసిని మతన్పై
భారత యువ ప్యాడ్లర్లు సత్తాచాటడంతో రొమానియా లో జరుగుతున్న ఐటీటీఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్షిప్స్లో భారత్కు రెండు పతకాలు దక్కాయి. అండర్-19 బాయ్స్ విభాగంలో రన్నరప్గా నిలిచిన భారత్..