Asia Team Championship 2024: గాయం కారణంగా సుమారు నాలుగు నెలల తర్వాత రాకెట్ పట్టిన తెలుగమ్మాయి పీవీ సింధు.. స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చింది. సింధుతో పాటు అన్మోల్ ఖర్బ్ అద్భుత పోరాటంతో భారత్ క్వార్టర్స్కు అర్హత సాధించ
సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ వాంటా (ఫిన్లాండ్): ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా సోమవార�