ప్రత్యర్థి ఎవరైనా సొంతగడ్డపై తమకు ఎదురులేదని భారత క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన 280 పరుగులతో విజయదుందుభి మోగించింది. 515 పరుగుల ఛేదనలో �
ICC U19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన యువ భారత్.. మొదటి పోరులో బంగ్లాదేశ్ను 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది.