సొంతగడ్డపై భారత్తో ఈనెల 15 నుంచి జరుగబోయే తొలి టెస్టుకు శ్రీలంక తమ జట్టును ప్రకటించింది. ధనంజయ డి సిల్వ సారథ్యంలోని 16 మంది సభ్యులు గల ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెలాతో పాటు అన్క్యాప�
Shamar Joseph : వెస్టిండీస్ యువ సంచలన బౌలర్ షామర్ జోసెఫ్.. భారత్ టూరు నుంచి దూరం అయ్యాడు. గాయం కారణంగా అతన్ని తుది జట్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో ఆల్రౌండర్ జోహన్ లేయిన్కు అవకాశం కల్పించారు