భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్కు భద్రత పెంచారు. ఆయన కాన్వాయ్లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది.
India-Pak Tensions | కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించిన కొద్దిగంటల్లోనే దాయాది దేశం మరోసారి తన బుద్ధిని చూపించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి రాజస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. జైసల్మేర్లో పలుచోట్ల
Delhi Airport Advisory | అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినా మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం అధికారులు ప్రయాణికులకు ఆదివారం తెల్లవారు జామున 2.42
Delhi Tests Air Sirens | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగడంతో దేశ రాజధాని ఢిల్లీ హై అలెర్ట్గా ఉన్నది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం ఎయిర్ సైరన్స్ను పరీక్షించి