Two cops shot dead | పోలీస్ అవుట్పోస్ట్లో రాత్రి విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు అనుమానాస్పదంగా మరణించారు. కాల్పుల గాయాలతో వారు చనిపోయారు. భారత్, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఇది జరుగడం కలకలం రేపింది.
అమృత్సర్: పాకిస్థాన్ సరిహద్దు వైపు నుంచి భారత్లోకి ప్రవేశించిన చైనా తయారీ డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కూల్చివేసింది. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ సెక్టార్లోని కలాన్ గ్రామంలో