భారత్ దిగుమతులపై పెద్ద ఎత్తున టారిఫ్లను విధించటంతో అమెరికాకు నిలిచిపోయిన అన్ని రకాల పోస్టల్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. కేంద్ర కమ్యునికేషన్ల శాఖ మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఇస్లామాబాద్: ఇండియా దిగుమతులపై నిషేధం విధించిన పాకిస్థాన్లో ఇప్పుడు చక్కెర ధర 100 పాకిస్థాన్ రూపాయలకు చేరింది. దాయాది దేశం నుంచి దిగుమతులు చేసుకోకపోవడంతో అక్కడ చక్కెరకు కొరత ఏర్పడింది. త