దేశంలో కరోనా మరణ మృందగం.. 24గంటల్లో 4,329 మంది మృతి | దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. రోజువారి కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తుండగా.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది.
దేశంలో 3.11లక్షల కేసులు.. 4వేలకుపైగా మరణాలు | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,11,170 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల్లో కేవలం 10 రాష్ట్రాల్లో నమోదైన కేస�
హైదరాబాద్: ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఆక్సిజన్.. కొవిడ్ సెకండ్ వేవ్ సతమతం చేస్తున్న వేళ దేశమంతా ప్రాణవాయువు కోసం అల్లాడుతోంది. ఈ ఆక్సిజన్ దొరక్క ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు విడవడం చాలా దురదృ
దేశంలో కొత్తగా 3.43లక్షల కేసులు.. 4వేల మరణాలు | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 3,43,144 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
ముంబై: ఐపీఎల్ విషయంలో బీసీసీఐ అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి. ఊహించని రీతిలో బయో బబుల్లోకి కూడా వైరస్ చొరబడి ఆటగాళ్లు దాని బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేశారు.
న్యూఢిల్లీ: కరోనా వేళ సుప్రీంకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే నేరాల విషయంలో నిందితులను అవసరమైతేనే అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఖైదీలందరికీ సరైన వైద�
న్యూఢిల్లీ: బీజేపీ ఫైర్బ్రాండ్ సుబ్రమణ్యన్ స్వామి దేశంలో కరోనా కట్టడికి కీలక సూచన చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంపై ఆధారపడటం దండుగ కానీ.. కరోనా నిర్వహణ బాధ్యతలు మంత్రి నితిన్ గడ్క�
అలహాబాద్: హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం వల్ల కొవిడ్ పేషెంట్లు చనిపోవడం ఓ నేరపూరిత చర్య అని, ఇది మారణ హోమానికి ఏమాత్రం తక్కువ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్
న్యూఢిల్లీ: ఇండియా సెకండ్ వేవ్లో భాగంగా కనిపిస్తున్న కరోనా కొత్త వేరియంట్ గత వేరియంట్తో పోలిస్తే రెండు నుంచి రెండున్నర రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. టాటా ఇన్స్టిట్�
ముంబై: ఇండియా కొవిడ్ సంక్షోభంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నా ఐపీఎల్లోని ఇండియన్ ప్లేయర్స్ ఏ సాయం చేయకపోవడం సిగ్గు చేటని అన్నాడు ఈ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ. ఇండియాలో కరోనాపై పోరుకు ఐపీ�