న్యూఢిల్లీ: ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,148 కరోనా కేసులు నమోదయ్యాయి. 979 మంది చనిపోయారు. మరో 58,578 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,0
దేశంలో 3కోట్లు దాటిన కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న రోజువారీ కేసులు 42వేలకు చేరగా.. మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 50,848 కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ
దేశంలో కొత్తగా 62వేల కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 62,224 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆర్యోమంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో కరోనా తగ్గుముఖం | దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా 81వేలకు దిగువన కేసులు దిగువన కేసులు నమోదవగా.. 71 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. మరోసారి మూడువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ పెరిగిన మరణాలు | దేశంలో మహమ్మారి తీవ్రత దేశంలో రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసులు 70 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయి.
దేశంలో తగ్గుతున్న కరోనా.. 24 గంటల్లో 1.20లక్షల కేసులు | దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతున్నది. కొత్తగా 1.20లక్షల కేసులు నమోదవగా.. రోజువారీ కొవిడ్ కేసులు 58 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి.
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. | దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. ఇటీవల రెండు లక్షలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా రెండు లక్షలకు దిగువన చేరాయి. 44 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి రోజువారీ కేసులు చేరుకున్నా�
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు | శంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. వరుసగా రెండో రోజు మూడు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1.96లక్షల కేసులు | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా రెండులక్షలకు దిగువన నమోదయ్యాయి. కరోనా మరణ�
దేశంలో మూడు లక్షలకు చేరువలో కరోనా మరణాలు | రోనా మరణ మృదంగం మోగిస్తున్నది. దేశంలో కరోనా మరణాలు మూడులక్షలకు చేరువయ్యాయి. రోజువారీ కరోనా కేసులు మొన్నటి వరకూ రోజుకు 4 లక్షలకుపైగా నమోదవగా.. ప్రస్తుతం మూడు లక్షల�
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు.. ఒకే రోజు 4,529 మంది మృత్యువాత | దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మరణాలు నమోదవుతున్నాయి.