భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఉభయ దేశాల మధ్య సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 1954లో చైనాతో పంచశీల ఒప్పందం చేసుకోవడం
సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు లడఖ్లోని పాంగాంగ్ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కాలంగా తవ్వకాలు చేస్తున్నట్టు తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్త�