స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం.. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ జెండాకు వందనం చేయకుండా నిలబడ్డారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మ
School Bus | ఎంతో ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకల్లో (Independence day) పాల్గొని ఇంటికి వెళ్తున్న విద్యార్థుల స్కూల్ బస్ (School Bus) బోల్తా పడడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
అధికారులు సమన్వయంతో పనిచేసి స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సోమవారం గోల్కొండ కోటలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వేదికతోపాటు వేడుకలు నిర్వహిం
ఈ నెల 15న స్వాతంత్య్రదిన వేడుకలను చారిత్రక గోలొండ కోట లో ఘనంగా నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. వేడుకల ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడ�