దివ్యాంగుల కోసం ప్రకటించిన అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన వెంటనే రూ.రెండు వేలు ఉన్న పింఛన్ను నాలుగు వేలు, దివ్యాంగుల పింఛన్ను రూ.ఆరువేలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి సర్కారు ఏర్పాటు చేసి ఏడ�