ప్రభుత్వ సూచనల మేరకు చాలామంది అన్నదాతలు పత్తి సాగుకే మొగ్గు చూపారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు వేసిన పంటల్లో 70 శాతం పత్తి పంటనే సాగు చేశారు. ఇప్పటికీ 3లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. ఇందులో 2 లక్షల ఎకరా�
ధిక సాంద్రత విధానంలో పత్తి సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని సర్కారు సూచించడంతోపాటు జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ విధానంలో పత్తి సాగుకు నిర్ణయించింది. ఇందుకుగాను సర్కారు ప్రత్యేక ప్రోత్స�