ఎల్ నినో ప్రభావంతో వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు రూ.8వేల ప్రోత్సాహక నిధులు కేటాయించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ పద్మ డిమాండ్ చేశారు.
AP Panchayats: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ఆర్థిక ప్రోత్సాహక నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...