‘ఒకే రోజు రెండు ఆర్టీఓ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడం చాలా కష్టంగా ఉంది. పొద్దున ఓ కార్యాలయం.. మధ్యాహ్నం మరో కార్యాలయం తిరగాల్సి వస్తుంది. నా వయసు రీత్యా అది సాధ్యం కావడం లేదు.
‘అందరూ చదవాలి.. అందరూ రాయాలి..’ అనే నినాదంతో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వయోజన విద్యాశాఖ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్ఐఎల్పీ) అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
బీజేపీ రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా 17 మంది ఇన్చార్జీలను నియమించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యం లో వీరిని నియమించినట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.