బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా రంగానికి తగిన ప్రాధాన్యతను ఇస్తుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సీఎం కప్-2023 క్రీడా పోటీలను మంత్రులు తలసా�
కంటోన్మెంట్ ఎమ్మెల్యే జ్ఞాని సాయన్న ఆకస్మిక మరణాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నియోజకవర్గం ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు.