రాత్రికి రాత్రే జలమండలికి చెందిన పైప్లైన్లను ధ్వంసం చేసి పెద్దసంఖ్యలో అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకున్న 19 మందిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. రోడ్ నం. 12లోని శ్రీరాంనగర్ �
యజమానులు, సహకరించిన సిబ్బందిపై క్రిమినల్ కేసులు హడలెత్తిస్తున్న జలమండలి విజిలెన్స్ అధికారులు అక్రమ నల్లా కనెక్షన్లపై జల మండలి ఉక్కుపాదం మోపుతుంది. వరుస తనిఖీలు చేస్తూ తాగునీటి చౌర్యానికి పాల్పడుతు�