ఆన్లైన్, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
యాప్ స్టోర్స్ నుంచి తొలగించే దిశగా అడుగులు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశంలో అక్రమ డిజిటల్ లెండింగ్ యాప్స్ అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు పడుతున్నా�
ఆన్లైన్ రుణయాప్లు.. అడగకుండానే రెచ్చగొట్టి మరీ లోన్లు ఇస్తున్నాయి. ఆ తర్వాత అడ్డగోలు వడ్డీల దోపిడీతో వంచన చేస్తున్నాయి. కిస్తీ కట్టడం ఏ మాత్రం ఆలస్యం అయినా మానసిక వేధింపులకు దిగుతున్న ఘటనలు చూస్తూనే �