ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు రైల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.3 లక్షల 93
మహ్మద్ యాగోబ్ మహ్మద్ అలీ అనే వ్యక్తి 2011లో స్టూడెంట్ వీసాపై సూడాన్ నుంచి ఇండియాకు వచ్చాడు. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో బీసీఏ కోర్సులో చేరాడు. ఆ తర్వాత ఈసీఐఎల్లో కిరాయికి ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో �
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ముసుగులో గంజాయి దందా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�