మహ్మద్ యాగోబ్ మహ్మద్ అలీ అనే వ్యక్తి 2011లో స్టూడెంట్ వీసాపై సూడాన్ నుంచి ఇండియాకు వచ్చాడు. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో బీసీఏ కోర్సులో చేరాడు. ఆ తర్వాత ఈసీఐఎల్లో కిరాయికి ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో �
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ముసుగులో గంజాయి దందా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�