ట్రావెల్ ఏజెంట్లను నమ్మి రూ.50 లక్షలు ధారపోసి అమెరికా వెళ్లిన ఓ హర్యానా వ్యక్తి అక్కడకెళ్లిన 5 నిమిషాలకే పోలీసుల చేతికి చిక్కారు. గత నెల 25న అమెరికా మన దేశానికి తిప్పి పంపిన చట్టవిరుద్ధ వలసదారుల్లో ఈ వ్యక్�
కువైటీ పడవలో ప్రయాణించి, చట్టవిరుద్ధంగా భారత దేశంలో ప్రవేశించిన ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిట్సో డిట్టో (31), విజయ్ వినయ్ ఆంథో