అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఇద్దరు అమాయకులను టార్గెట్ చేసి కోట్ల రూపాయలను దండుకున్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో అక్రమ మార్గంలో దందాను నిజామాబాద్ కేంద్రం గా నడిపి కోట్లు వసూలు చేశారు. మూడేండ్లు గా కొనసా
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వక్రబుద్ధి చూపాడు. వచ్చే జీతం చాలదని అక్రమ సంపాదనపై కన్నేశాడు. తాను విధులు నిర్వర్తిస్తున్న శాఖనే అక్రమార్జనకు వాడుకున్నాడు. అసలు భూమి లేకున్నా 9 ఎకరాలను తన తల్లి పే�