భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ఎస్ఐ సందీప్కుమార్ ఇటీవల టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-1 ఫలితాల్లో 502 మార్కులు సాధించి మెరుగైన ర్యాంక్ సాధించాడు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో విద్యా రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇల్లంద ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశ�