దేశీయ పారిశ్రామికోత్పత్తి పడకేసింది. గత ఏడాది డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతంగానే ఉన్నట్టు సోమవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో తేలింది.
దేశంలో పారిశ్రామికోత్పత్తి మళ్లీ పడిపోయింది. 5 నెలల కనిష్ఠాన్ని తాకుతూ ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు 1.1 శాతానికే పరిమితమైంది. ఇక అంతకుముందు నెలతో పోల్చితే ఏకంగా 4.7 శాతం దిగజార�
నూతన ఆవిష్కరణలు ప్రజలకు ఉపయోగపడాలని టీ-హబ్ సీఈవో రాజేశ్ కుమార్ అన్నారు. గురువారం నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఐఐసీ, ఈడీసీ, టీహబ్ల సౌజన్యంతో వర్క్షాప్ నిర్వహించారు.