50% పెరుగనున్న దవాఖాన పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ శుభ్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం నూతన పాలసీకి మేరకు చర్యలు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): దవాఖానల్లో పరిశుభ్రతను మరింత
హైదరాబాద్ : పారిశుధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చొరవతో కొత్తగా ‘ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలి