ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ముస్లే నందుబాయి పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆ విషయం వారికి తెలియకుండా అదే పేరు గల మరొకరు ముస్లే నందుబాయి-మారుతితో పంచాయతీ కార్యదర్శి సునిల్ నాయక్ కుమ్మ క్కై ఇం
‘రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి’ అంటూ ఉగాది పర్వదినాన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులు పూజలు చేశారు.