సమతుల ఆహారం ద్వారా సుస్థిర ఆరోగ్యం సాధ్యమని ఐసీడీఎస్ సూప్ర్వైజర్ ఎస్.పద్మావతి అన్నారు. కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ఉన్నత పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహిం�
తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మావతి అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం కట్టంటూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం, ఎరసానిగూడెం అంగన్వాడీ కేంద్రాల్లో చ�