ఐసీసీకి వచ్చే ఆదాయంలో 38 శాతం బీసీసీఐకి ఇవ్వడం సబబేనని ఐసీసీ సీఈఓ రిచర్డ్ గౌల్డ్ అన్నాడు. ఐసీసీకి వచ్చే ఆదాయంలో చాలా భాగం బీసీసీఐ వల్లే సమకూరుతున్నదని, అందువల్ల 38 శాతం ఆదాయం బీసీసీఐకి ఇవ్వడం సముచితమని గౌ
ఢాకా: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకొన్నది. శ్రీలంకతో సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.రెండో వన్డేలో ఆతిథ్య బ�