ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్లో భారత అమ్మాయిలు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నారు. మలేషియాతో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.
దేశంలో క్రికెట్ బ్యాట్ పట్టిన ప్రతీ ప్లేయర్ మహేంద్రసింగ్ దోనీ సారథ్యంలో ఆడాలనుకుంటాడని.. భారత అండర్-19 జట్టు వికెట్ కీపర్ అరవెల్లి అవనీశ్ రావు అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ తెలంగాణ కుర్రా