ఆర్టీసీ ప్రయాణికుల్లో పెరిగిన ఆదరణ హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అమలు చేస్తున్న ఐ-టిమ్స్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్లు) అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. హైదరాబాద్, సంగ�
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలే లక్ష్యంగా టీఎస్ఆర్టీసీ దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్స్ (ఇంటెలిజెంట్ టిక్కెట్ ఇష్యూ మిషన్) అతి త్వరలోనే ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.