రుతుక్రమంలో ఉన్న స్త్రీలను భారత సమాజం అంటరానివారిగా చూడటం, రుతుస్రావ సమయాన్ని కళంకంగా పరిగణించడం విచారకరమని నిలోఫర్ దవాఖానలోని ‘యువ’ విభాగం నోడల్ అధికారి డాక్టర్ రమేశ్ దాంపురి ఆవేదన వ్యక్తం చేశార�
పరిసరాల శుభ్రతతోనే డెంగీ వ్యాధిని నివారించవచ్చని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభ�