చైనాకు చెందిన షెంజౌ-19 వ్యోమనౌక సిబ్బంది తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో అద్భుతం చేశారు. కృత్రిమ కిరణ జన్య సంయోగ క్రియ సాయంతో రోదసిలో మొదటిసారిగా ఆక్సిజన్, రాకెట్ ఇంధన ముడి పదార్థాలను సృష్టించారు.
ఉత్తర, దక్షిణ తెలంగాణలోని రైతులు వానాకాలం, ఎండకాలం వరి కోతలు పూర్తయిన వెంటనే తమ పొలంలోని వ్యర్థాలను (కొయ్యకాలును) కొన్నేండ్లుగా తగులబెడుతూ వస్తున్నారు. వాస్తవానికి గతంలో వరిపొలం కోతల తదుపరి గడ్డిని పాడి