వర్షాల వేళ వరద ముప్పు తప్పించాలని కోరుతూ పలువురు నగరవాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నగర శివార్లలో వరద కాలువలను మురుగుకాలువలకు కలపకుండా వరద నీరు నేరుగా చెరువుకు చేరేలా చూడాలని వారు కోరారు. సోమ
పార్కులు, రహదారులు, చెరువుల వంటి ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జా విషయంలో పలువురు స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ప్రజావాణి