మెడ్ట్రానిక్ | ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ట్రానిక్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అమెరికన్ సంస్థ అయిన మెడ్ట్రానిక్..
హైదరాబాద్ : గతవారం నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి కార్మికనగర్లో చోటుచేసుకున్న టైలర్ హత్య కేసులో పోలీసులు మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను సయీద్ మహహ్మద్ అలీ(22), మృతుడి భార్య రూబీన�
నగరంలో లబ్ధి పొందనున్న 20వేల లాండ్రీలు, 52 ధోబీ ఘాట్లు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్పై ఉత్తర్వులు జారీ సంతోషం వ్యక్తం చేస్తున్న నాయీ బ్రాహ్మణులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడిన మాట తప్పలేదు. చేసిన వాగ్దానాన�
మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం విశ్వనగరంలో కనీవినీ ఎరుగని రీతిలో పనులు ఆరేండ్లలో రూ.67,035.16 కోట్లతో భారీగా మౌలిక సదుపాయాలు జీహెచ్ఎంసీతోనే రూ.32,532.87 కోట్ల మేర వ్యయం ఎస్ఆర్డీపీతో ట్రాఫిక్ పద్మవ్యూహాని�
తరచూ శానిటైజేషన్ మాస్కులు ధరించి.. భౌతికదూరం పాటించండి ప్లకార్డులతో ఉద్యోగుల అవగాహన నిబంధనలు పాటిస్తే కరోనాకు దూరం కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో అధికారులు అప్�
జనవరి-మార్చిలో 81 శాతం పెరిగిన అమ్మకాలు.. నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడి న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: హైదరాబాద్లో ఇండ్లకు భారీగా డిమాండ్ కనిపిస్తున్నది. గతంతో పోల్చితే ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో అమ్మకాలు ఏకంగ�
Independent house | తక్కవధరకు ఇల్లు కట్టుకోలేమా? అంటే.. కట్టకోవచ్చు అంటున్నాడు జీడిమెట్లలోని షేక్ జిలానీ. రూ. 3 లక్షల నుంచి 20 లక్షల రూపాయలోపు ఇంటిని నిర్మిస్తామని చెబుతున్నాడు.
ఆటోనగర్ | నగర శివార్లలోని వనస్థలీపురం ఆటోనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోనగర్లో వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ఓ బైక్పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. దీంతో భార్య స్వాతి అక్కడికక్కడే మృతిచెందగా, భర్త తీ
లాక్డౌన్ | రాష్ట్రంలో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో మరోసారి లాక్డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను సృష్టించిన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెంద�
హైటెక్ సిటీ ఆర్యూబీ | కూకట్పల్లి-హైటెక్సిటీ మధ్య నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మం
జూబ్లీహిల్స్ | నగరంలోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద హోండా సిటీ కారు బీభత్సం సృష్టించింది. చెక్పోస్ట్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైక్లను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు.
దక్షిణ భారత దేశంలో ఇదే మొదటిది..పూర్తి కావొచ్చిన నిర్మాణ పనులుఈ నెలాఖరుకు ఉత్పత్తి ప్రారంభించే అవకాశంప్రతి నెలా రూ.30 లక్షలు ఆదా : ప్రొఫెసర్ రాజారావు శ్వాస తీసుకోవడం కష్టమై.. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజ�