హైదరాబాద్ : కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యంగా గర్భిణుల ప్రసవానికి ముందు తర్వాత ఎంతో సంరక్షణ చర్యలు తీసుకోవడం కీలకం. ఎటువంటి ఏమరపాటు ప్రదర్శించినా గర�
హైదరాబాద్ ఆఫీస్లో కల్పిస్తున్న సంస్థ హైదరాబాద్, ఏప్రిల్ 28: అమెరికాకు చెందిన బీమా సేవల సంస్థ మాస్ మ్యూచువల్.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)లో ఉద్యోగుల సంఖ్యను రెట్ట�
గంజాయి పట్టివేత | నగరంలోని మియాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ పొలీసులు గుర్తంచి స్వాధీనం చేసుకున్నారు.
రెమిడెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు | రెమిడెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక | జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 30న రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది.
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘అన్నాత్తే’. గ్రామీణ నేపథ్య కథాంశంతో ఫ్యామిలీయాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చ�
ఆరు నెలల్లో 100 మందికి ఉద్యోగావకాశాలు హైదరాబాద్, ఏప్రిల్ 27:ప్రీమియం, అత్యాధునిక కంటి అద్దాల తయారీ సంస్థ లెన్స్కార్ట్..తాజాగా ఐటీ హబ్గా కొనసాగుతున్న హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించింది. ప�
క్రైం న్యూస్ | డబ్బులు చెల్లించలేదని మృతదేహాన్ని మూడు రోజులుగా హాస్పిటల్లోనే ఉంచుకున్న అమానవీయ ఘటన నగరంలోని ఎల్బీ నగర్ నాగోలోని సుప్రజ దవాఖానలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : నగర పౌరుల కోసం సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) కొవిడ్ టెలి మెడిసిన్ కన్సల్టేషన్ కాల్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సైబరాబాద్ �
హైదరాబాద్ : స్వచ్చంద సంస్థ పేరుతో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మల్కాజ్�