నగరానికి తాగునీరందించే జలమండలిలో క్షేత్రస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల దాకా అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరి స్థాయికి వారు దొరికినంతా దండుకుంటున్నారనే విమర్శలు వెల్
వేసవిలో జంటనగరాలకు తాగునీటి సరఫరాపై ప్రత్యామ్నాయాన్ని కనుగొనేందుకు జలమండలి అధికారులు శనివారం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి సమీపంలోని ఏఎమ్మార్పీ ప్రాజెక్టును సందర్శించారు.